జర్నలిస్టుల హక్కులను హరిస్తే చూస్తూ ఊరుకోము.. ఎస్.పి అద్నాన్ నయీం కి AIWJA లేఖ..!

భీమవరం :- పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయంలో హేలాపురి న్యూస్ ప్రతినిధులకు ఎదురైన అవమానకర సంఘటనపై ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (AIWJA) మండిపడి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి అధికారికంగా ఫిర్యాదు పంపింది. సంఘటన వివరాలు: హేలాపురి న్యూస్ ప్రతినిధులు పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలో వేసిన నాన్…
